Posts

Showing posts from May, 2019

పద్మనాయక వెలమల ఆవిర్భావం

పద్మనాయకులు   ఎటుల   జన్మించారో   తెలపడానికి   కొన్ని   కథలు   ఉన్నాయి .  అవి   ముఖ్యంగా   మూడు .  కానీ   ఈ   గాథలు   వేటికీ   కూడా   చారిత్రక   ఆధారాలు   లేవు .  కానీ   ఇతిహాసం   ఉన్నపుడు   దానిని   చెప్పాలి .  అందుకే   ఆ   మూడు   కథలు   కింద   క్లుప్తంగా   ఇస్తున్నాను .  దానిలో   మొదటి   దాని   ప్రకారం   పద్మనాయకులు   క్షత్రియులు   అని ,  పరశురాముడు   క్షత్రియులు   అందరిని   నిర్జిస్తుండగా   వారు   తమ   జంధ్యాలు   తీసివేసి   తాము   పద్మనాయకులు   అని   చెప్పుకుని    దక్షిణా   పథానికి   వచ్చారు   అని   అంటారు .  రెండవ   దాని   ప్రకారం   పద్మనాయకులు   మహాపద్మ   నందుడు   కి   ఒక   శూద్ర   స్త్రీతో   జన్మించినవారు   అని ,  మహాపద్మ   నందుడిని   చంద...

పద్మనాయక గోత్రనామాలు

1. రేచర్ల 2. దేవనూళ్ల 3. రేపాల 4. విప్పర్ల 5. విరియాల 6. అరుట్ల 7. అల్లుచెర్ల 8. సన్నగిరి (లేక) సన్నకూరు 9. సామంత రావు 10. పెంపాల 11. పైశాల 12. ఇనుగాల 13. పునుగోటి 14. మట్నూళ్ల 15. పాట్నూళ్ల 16. మారుట్ల 17. మల్లేల 18. పానేపల్లి 19. జమ్మూలూరు 20. చెరకుల 21. శనగపూడి (లేక) చన్నకుల 22. పసుపునూళ్ల (లేక) బోనేపల్లి 23. పల్లచెళ్ల 24. పాండురాజుల 25. మోతే 26. వేటకూర (లేక) యాటకూర 27. ఆరవెల్లి (లేక) చిట్నూరి 28. వేపట్ల 29. వెదుళ్ళ 30. శ్రీమల్లె 31.ఆదూళ్ళ 32. వాలూరి 33. కంచెర్ల 34. కదుపనూళ్ల 35. కొప్పనూళ్ళు , చేలికాని , గజరావు 36. దాసునూళ్ళ 37. ముదునూళ్ళ 38. రాలూరి 39. పేరనూళ్ల 40. డెబ్బిరుల 41. అరట్ల 42. రావిపాల 43. కొమరువెల్లి 44. కొమ్ములూరి 45. శిరిమల్లె 46. కుందిపల్లె 47. మరుపల్లు 48. మధుపాల 49. మంగిపూడి 50. మలిచేపి 51. అయోధ్య  52. మల్లచెర్ల 53. మాధవరేకుల 54. పాలూరు ( ముప్పాళ ) 55. పైడిపాల / విన్నపాల 56. పైడిముక్కల 57. పాయేటి 58. బిలశిఖి 59. పూర్వడి 60. పులియాల 61. నరమాల 62. నింగివెల్లి 63. పెర్నంకుల 64. ధ్యానవోలు 65. యెంపరాల 66. గూడారు 67. వల్లవుల 68. గూడే 69. పల్కునూరి 70. గుండెకరీతుల 71...

పద్మనాయకులు-రాచకొండ దేవరకొండ రాజ్య చరిత్ర

'వెలుగోటివారి వంశావళి" ప్రకారం అనపోతానాయకుడు, మాదానాయకుడు  యుద్ధా లలో అనేక విజయాలు సాధించారు. వీటిలో చాలా విజయాలు కృష్ణా నదికి దక్షిణ తీరాన గుంటూరు, నెల్లూరు మరియు కర్నూలు  జిల్లాలలోనివి.  వారు శ్రీశైలం వరకు వచ్చి యుద్ధాలు చేసారు అనేదానికి సాక్ష్యం కూడా ఉంది. ఆ కాలంలో రాసిన " రసవర్ణ సుధాకరము ' అనే గ్రంధంలో అనపోతానాయకుడు శ్రీపర్వతానికి మెట్లు కట్టించాడు అని , వింధ్య పర్వతాలకు శ్రీశైలానికి మధ్య ఉన్న భాగాన్ని ఏలుతున్నాడు అని రాసి ఉంది . ఆ సమయంలో శ్రీశైలం రెడ్ల సామ్రాజ్యంలో ఉండేది . ఈ ప్రదేశాన్ని ఆక్రమించి ఉన్నపుడే రాచకొండ రాజ్యానికి రెడ్డి రాజ్యానికి మధ్యన యుద్ధం ప్రారంభం అయ్యింది . వెలుగోటివారి వంశావళి ప్రకారం మాదానాయకుడు , అయన చిన్నాన్న ఆయన నాగానాయకుడు కలసి అనపోతా రెడ్డి ని ధరణికోట వద్ద యుద్ధంలో ఓడించారు . కానీ యుద్ధం గెలిచినా కూడా ధరణికోట వారి చేతిలోకి రాలేదు . ఇది వెలమల మరియు రెడ్ల మధ్య జరిగిన మొదటి యుద్ధం . అప్పటినుండి కొండవీటి రెడ్డి రాజ్యం అంతరించేదాకా ఆ శత్రుత్వం అంతరించలేదు . తన ...